AP CM Jagan: విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ (గ్యాలరీ)
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

YS Jaganmohan Reddy

Ys jaganmohan Reddy1

Ys jaganmohan Reddy2

Ys jaganmohan Reddy3

Ys jaganmohan Reddy4

Ys jaganmohan Reddy5

Ys jaganmohan Reddy6

Ys jaganmohan Reddy7

Ys jaganmohan Reddy9

Ys jaganmohan Reddy10

Ys jaganmohan Reddy11