Home » Visakhapatnam
Earthquake విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి.
కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది.
మొంథా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.810 తగ్గింది.
రైడెన్ కంపెనీ గూగుల్కు అనుబంధ సంస్థ. ఆ సంస్థకు వారం రోజుల క్రితం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇందుకోసం వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చినా సరే వైసీపీ కొట్టి పారేసింది.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.