Home » Visakhapatnam
ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్లో..
ఢిల్లీ నగరంలో కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,62,000గా ఉంది.
విశాఖలో సీఐఐ సదస్సు నుంచే సీఎం చంద్రబాబు వాటిని వర్చువల్ గా ప్రారంభించారు.
కిలో వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది.
CM Chandrababu Naidu : ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
CII Summit సీఐఐ - ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈనెల 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానంలో
ఆసుపత్రిలోని ప్రధాన వార్డులకు విద్యుత్ అందలేదు. ఐసీయూ, వెంటిలేటర్, ఆక్సిజన్ సేవలు తీసుకుంటున్న రోగుల కోసం జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేశారు.
Earthquake విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి.
కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది.