-
Home » Visakhapatnam
Visakhapatnam
కొత్త జాబ్లోకి జేడీ.. ఇక పాలిటిక్స్కు గుడ్బై..! ఇక భవిష్యత్ అంతా..
దేశవ్యాప్తంగా పేరున్న భారీ సంస్థలో చేరడం ద్వారా జేడీ సరికొత్త జీవితానికి తెర తీశారన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో ఆ పేషెంట్లకు గుడ్న్యూస్.. ఇక ఆ చికిత్సలన్నీ పూర్తి ఉచితం.. ఎక్కడంటే
ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఎబిలేషన్, సీఆర్మ్, అల్ట్రాసౌండ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటితో రోగులకు వైద్యం అందిస్తారు.
రిచ్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి ఇంతగా దిగజారిపోయాడు.. బీఎండబ్ల్యూ కారు, నగలు, అల్మారాలో డబ్బులు.. అబ్బో..
తన ఆశలను నెరవేర్చుకునేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు.
ఈ రోబో చాలా పవర్ ఫుల్ గురూ..! దొంగలను ఇట్టే పట్టేస్తుంది.. ఇద్దరు పాతనేరస్తులను పట్టించింది..
ASC Arjun On Duty : ప్రయాణీకుల భద్రత, రైలు సేవలను ప్రయాణీకులకు సకాలంలో చేరవేయడంతోపాటు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో రైల్ రోబో కాప్ ఎఎస్సీ అర్జున్ను ఏర్పాటు చేశారు.
టీడీపీకి తలనొప్పిగా మారిన పీలా సోదరులు..! తమ్ముళ్లు ఎందుకు రగిలిపోతున్నారు?
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ అంటే కనీసం గౌరవం లేదా.? నన్నే సీటు మారమంటారా.? ప్రొటోకాల్ తెలియదా.? నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
విశాఖ ఉత్సవ్కు నేడు శ్రీకారం.. ఏయే కార్యక్రమాలు ఉంటాయో తెలుసా? ఫుల్ డీటెయిల్స్
శాస్త్రీయ నృత్యం, అరకు ధింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రదర్శన ఉంటాయి. ఆర్కే బీచ్తో పాటు సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలీ బీచ్లల్లో ఎంజాయ్ చేయొచ్చు.
గంటాకు గుడ్టైమ్ స్టార్ట్ అయినట్లేనా? త్వరలో పెద్ద పోస్ట్ దక్కబోతోందా? ఏంటా పదవి..
గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఓ రేంజ్లో హవా నడిపించిన ఆయన..18నెలలుగా తనకు ఇష్టమైన పదవి దక్కకపోవడంతో అన్ హ్యాపీగా ఉన్నారట.
Nara Lokesh : విశాఖపట్టణంలో మంత్రి నారా లోకేశ్ సందడి.. ఫొటోలు వైరల్
Nara Lokesh : విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చా
ఆ రోజు ఈ విధంగా మేం చేసిన కృషి వల్లే..: భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ స్పందన
ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణకు తాము సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రజల ఎదురుచూపులకు తెర.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్
ఎన్నో ప్రత్యేకతలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.