-
Home » Visakhapatnam
Visakhapatnam
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రూ. 71,602 కోట్ల పెట్టుబడులు.. 14250 మందికి ఉద్యోగావకాశాలు..
July 25, 2026 / 08:06 AM ISTAndhra Pradesh : రాష్ట్రంలో రూ.71,602.60కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.
విశాఖలో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగుల తీసిన ప్రజలు
July 12, 2026 / 07:13 AM ISTVisakhapatnam Earthquake : విశాఖపట్టణంలో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి
June 16, 2026 / 11:24 PM ISTGudivada Amarnath : వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
భర్తతో విహారయాత్రకు వెళ్లిన విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. ఆ రాత్రి గదిలో ఏం జరిగింది?
June 16, 2026 / 10:31 PM ISTVisakhapatnam woman Suspicious death in mussoorie : ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
విశాఖలో డేటా సెంటర్ల జోరు.. భారీ విద్యుత్ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ.. టార్గెట్ 15గిగా వాట్స్
June 12, 2026 / 12:48 PM ISTAP Data Centres : విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో డేటా సెంటర్లకు లోటు లేకుండా విద్యుత్ ను అందించేందుకు ప్రణాళికలపై చర్చించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం..
June 11, 2026 / 10:46 AM ISTVizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్ -1 టీపీబీలో ల్యాడీల్కు రంద్రం పడి స్టీల్ మెటల్ కింద పడిపోయింది.
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. పరిహారం ప్రకటించిన పవన్ కల్యాణ్..
June 9, 2026 / 01:32 PM ISTPawan Kalyan : స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధాకరం. లిక్విడ్ స్టీల్ లీక్తో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్నివిధాల అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.. మంత్రి నారా లోకేశ్..
June 9, 2026 / 12:13 PM ISTNara Lokesh : విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
దంపతుల ప్రాణాలు తీసిన బిర్యానీ.. నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే ఘోరం..
June 9, 2026 / 08:14 AM ISTVisakhapatnam : విశాఖపట్టణంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. నాలుగేళ్ల కుమారుడు కళ్లెదుటే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
గోవా టైప్ లో ఏపీలో 'బీచ్ షాక్స్'.. అంటే ఏంటి? అవి ఎలా రన్ అవుతాయి?
June 4, 2026 / 05:42 PM ISTఆంధ్రప్రదేశ్ లో బీచ్ షాక్స్(Beach Shacks) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.