Home » Author »Harishth Thanniru
ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు.
10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం.
. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు ఢిల్లీ స్థాయిలో ..
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.
వారం రోజుల క్రితం వరకు బంగారం కొనుగోలు చేయాలంటేనే మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. కేంద్రం బడ్జెట్ ఎఫెక్ట్ తో నింగికి చేరిన బంగారం, వెండి ధరలు నెమ్మదిగా నేలకు దిగొస్తున్నాయి.
కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
శామీర్ పేట్ లో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన ఇన్నావోకారు అదుపుతప్పి బోల్తాపడింది. ఎదురుగా ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని
నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒక బోగి పట్టాలు తప్పిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున ..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు ..
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు టైరు ఢీకొని మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.