Home » Author »Harishth Thanniru
Vice Presidential Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా పి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తెల్లవారు జామున తీరం దాటింది. దక్షిణ ఒడిశాలోని గోపాల్ పూర్ సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటినట్లు (AP Rains Alert)
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential Election 2025) అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది.
ఏపీ మెగా డీఎస్సీ (AP DSC certificates Verification) ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. తాజాగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను..
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదారులు (IT Raids) నిర్వహిస్తున్నారు.
బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి గుడ్న్యూస్. మంగళవారం గోల్డ్ రేటు (Gold Rates) భారీగా తగ్గింది.
ఈనెల 22న తెలంగాణ (Telangana bandh) బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.
జాతీయ రహదారిపై ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు (Supreme Court)
ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసేందుకు రింకూ సింగ్కు అవకాశం రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. రెండు ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి రింకూ..
Trump Zelenskyy Meeting: జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరప్ దేశాల అధినేతలు, ఈయూ, నాటో నేతలతో సమావేశం అద్భుతంగా జరిగిందని ట్రంప్ చెప్పారు.
Ramanthapur incident: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథం లాగుతూ విద్యుదాఘాతంతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
బంగారం ధరలు (Gold Rate) తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. 10గ్రాముల బంగారంపై సుమారు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) అంశం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు..
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రం (Telangana Govt) లోని వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్న్యూస్. వారికి ఇక నుంచి 15శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ గోకులేనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ..
ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది..