-
Home » AP government
AP government
మార్కాపురం ప్రమాదం.. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన AP ప్రభుత్వం
Markapuram Accident : మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు..
దేవాదాయశాఖ అధికారిణి శాంతికి బిగ్రిలీఫ్.. మళ్ళీ పోస్టింగ్.. ప్రభుత్వం ఉత్తర్వులు
Endowment official Shanthi : దేవాదాయశాఖ అధికారిణి శాంతికి ఉపశమనం లభించింది. అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఎండోమెంట్ ఎక్స్అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు యాజారీ చేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పట్టణ ప్రాంతాల్లోని పొలిటికల్ లీడర్లకు భారీ శుభవార్త..
Andhrapradesh : ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ..
AP government : పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్ మరింత ఈజీ.. జస్ట్ ఇలా చేస్తే చాలు..!
కొత్త మార్గదర్శకాలతో ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ ఉండదు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.
అన్నదాత సుఖీభవ డబ్బులు ఈసారి వారికి మాత్రమే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం కింద గత రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మరో రూ.2,808 కోట్లు జమ చేయనుంది. మొత్తం రూ.9,111 కోట్లు సాయాన్ని రైతులకు ఏపీ ప్రభుత్వం అందించినట్లు అవుతుంది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ వేతనాలు పెంపు.. వెంటనే అమల్లోకి..
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లష్కర్లకు శుభవార్త చెప్పింది.
రోడ్లు బాగు చేయండి.. మోకాళ్లపై మోకరిల్లి.. గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు
బురద రోడ్డులో మోకాళ్లపై నిల్చొని తమ గోడు (Andhra Pradesh)వెళ్లబోసుకున్న విద్యార్థులు
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.