-
Home » AP government
AP government
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ వేతనాలు పెంపు.. వెంటనే అమల్లోకి..
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లష్కర్లకు శుభవార్త చెప్పింది.
రోడ్లు బాగు చేయండి.. మోకాళ్లపై మోకరిల్లి.. గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు
బురద రోడ్డులో మోకాళ్లపై నిల్చొని తమ గోడు (Andhra Pradesh)వెళ్లబోసుకున్న విద్యార్థులు
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకాలు ప్రకటన
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ఆర్-5 జోన్ రద్దు.. వైసీపీ హయాంలో ఇచ్చిన ఆ స్థలాలు వెనక్కి..
Amaravati : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్ ను రద్దు చేసింది.
ఏపీలో ప్రజలు, బిల్డర్లకు భారీ ఊరట.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం
AP Government : వీఎల్టీని 50శాతానికి తగ్గించాలని ప్రజలు, బిల్డర్ల నుంచి రిక్వెస్టులు రావడంతోపాటు.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్తగా రెండు పథకాలు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం మరో రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
చేనేత కార్మికులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచే మీకు..
AP Govt : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
‘పండుగ చేసుకోండి’.. ఏపీలో ఆ ఉద్యోగులకు జీతం రూ.10వేల పెంపు.. ఆర్డర్స్ వచ్చేశాయ్..
శాలరీ పెంపుపై ఏపీ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.