Home » AP government
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది అంత త్వరగా అయ్యే పనికాదన్న వాదన వినిపిస్తోంది.
విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఆగస్టు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
ఏపీలో జనాభా పెరుగుదల కోసం సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.
"సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి" అని అన్నారు.
"ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.