-
Home » AP government
AP government
నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం.. ఏపీ ప్రభుత్వం అధికారిక జీవో
August 17, 2026 / 12:27 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు(Nagababu) బాధ్యతాయుతమైన పదవి దక్కింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం.. నేటి నుంచే సర్వీసులు.. వారికి ఫ్రీ ప్రయాణం
August 17, 2026 / 06:52 AM ISTభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram Airport) నేడు సోమవారం నుంచి అధికారికంగా వాణిజ్య సేవలను ప్రారంభించింది.
ఏపీ డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు.. రాయితీపై ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు
August 13, 2026 / 02:57 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల (Dwcra Women)ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
'ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’.. PPP పద్ధతిపై సీరియస్.. కూటమి పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు
August 12, 2026 / 03:29 PM ISTకూటమి ప్రభుత్వం పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త..
August 8, 2026 / 07:57 AM ISTAP Government : రేషన్ కార్డు దారులకు సర్కార్ మరో తీపికబురు చెప్పింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీలోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంపు.. జీవో విడుదల
August 6, 2026 / 05:58 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు (Retirement Age) ను పెంచుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..
August 3, 2026 / 09:54 PM ISTAP Govt : ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5వేలు జమ..
July 30, 2026 / 07:19 AM ISTAP Pension: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతాల్లో రూ.5వేలు జమ చేసేందుకు సిద్ధమైంది.
ఏపీ ప్రభుత్వం కోసం కీలకంగా మెగాస్టార్..? నిజమేనా?
July 29, 2026 / 06:57 AM ISTమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. (Chiranjeevi)
మంగళగిరిలో 'మన ఇల్లు-మన లోకేశ్'.. 3 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
July 21, 2026 / 12:06 PM ISTMana Illu Mana Lokesh: ‘మన ఇల్లు- మన లోకేశ్ (Nara Lokesh)’ కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.