Home » ap cm jagan
AP CM Jagan: సూపర్స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోలో ఉంచిన కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం సీఎం జగన్ సందర్శించారు. అనంతరం పూలమాలవేసి నివాళులర్పించారు. హీరో మహేష్ బాబును హత్తుకొని ఓదార్చారు. క
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు నెలలు క్రిందటే కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా మరణించడం, ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక అయన పార్థివదేహానికి కడసారి న�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ పాల్గోనున్నారు. సభావేదిక వద్దనే రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభో�
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామం వద్ద బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించను�
రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగ�
దేశంలో ఎక్కాడాలేని విధంగా తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి దూరంపోలేదని, బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ముందుకు వెళ్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో సీనియర్ నేత అని, ఆయన వ్యా
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.