Home » AP Congress
రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ.. చిరంజీవి ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల చేయడం చర్చకు దారితీసింది.
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ కాంగ్రెస్లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ. ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ...2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం రాష్ట్ర నేతలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య
పొలిటికల్గా మరోసారి చిరంజీవి ప్రస్తావన వస్తుంది.. తెలంగాణ రాజీకీయాల్లో కాంగ్రెస్ నాయకత్వం మార్పువేళ.. చిరంజీవి కాంగ్రెస్లో లేరు అంటూ కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఏపీ విషయంలో పార్టీ చీఫ్ శైలజానాథ్�
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయిన పరిస్థితి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రాబోయే మూడు నెలల్లో చూడబోతున్నట్లు ఇప్పటికే అంచనా
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లోక్ సభ – విశాఖపట్టణం రమణకుమారి – విజయవాడ నరహరశెట్టి నరసి