-
Home » ap corona deaths
ap corona deaths
AP Covid Cases List : ఏపీలో కొత్తగా 28 కరోనా కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9వేల 394 కరోనా పరీక్షలు..(AP Covid Cases List)
Andhra Pradesh Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...
AP Corona Bulletin : ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 11వేల 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 75మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Bulletin)
AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 మంది మృతి చెందారు. 2,003 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్
AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ
AP Corona : ఏపీలో కొత్తగా 3వేల 464 కరోనా కేసులు, 35 మరణాలు
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు �
రాజమండ్రి జైల్లో కరోనా నుంచి కోలుకున్న 300మంది ఖైదీలు, ఫలితాన్ని ఇచ్చిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. 300 మంది ఖైదీలు కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. దీంతో ఇటు ఖైదీలు అటు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో శి�