Home » AP CPI Secretary Ramakrishna
జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మొట్టికాయలు వేసినా..తీవ్రంగా చీవాట్లు పెట్టినా జగన్ ప్రభుత్వం తీరులో మాత్రం ఏమాత్ర�
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణకు