Home » AP Crime News
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
Visakha Drum Case: విశాఖలో వీడిన 'డ్రమ్ములో డెడ్ బాడీ' మిస్టరీ .. పోలీసుల అదుపులో నిందితులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్యరెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక�
పత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. పులిని పట్టుకొనేందుకు
మహిళను గ్రామంలోని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల తరువాత కనిపించిన మహిళను ఈడ్చుకొని వచ్చిన ఆ గ్రామ మహిళలు.. స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ఈ క్రమంలో పో�
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయార�
మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీ�
ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
ఓ మహిళ బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడ వస్తోంది. ఈమెపై డ్రైవర్ కన్ను పడింది. సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు...