Home » AP CS Sameer Sharma Clarity On PRC
కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు...ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు..