Home » Ap Deputy Speaker Raghu Rama Krishna Raju
2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా తనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి విచారణ పేరుతో తనపై హత్యాయత్నం చేశారని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.