Home » AP DGP RP Takur
విశాఖ కిడ్నీ రాకెట్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్. నిందితులు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఫైనాన్షియల్ కాలనీలో నూతన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం