Home » Ap Elections 2024
ఇప్పటికే సంక్షేమంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ.. టీడీపీతో పోటీగా లేనిపోని హామీలు ఇవ్వకపోవడాన్ని గుర్తించిన బీజేపీ.. ముందుగా జాగ్రత్త పడిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలతో కూటమిలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ�
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు.
బీజేపీ భాగస్వామ్యం లేకపోతే బీజేపీ సపరేటుగా మేనిఫెస్టో విడుదల చేయాలి కదా? అలా చేయలేదంటే బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మ్యానిఫెస్టోపై ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.
జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?
టీడీపీ జనసేన బీజేపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు.
అయితే, మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? మళ్లీ ఆ ముగ్గురు కలిసి అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారు.
నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ.
YCP Manifesto : వైసీపీ మ్యానిఫెస్టోపై గ్రౌండ్ రిపోర్ట్