Home » Ap Elections 2024
టీడీపీ, బీజేపీతో పొత్తులో జనసేన సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడేక్కుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యాటన ఖరారు అయింది. ఈ నెల 17న జరుగబోయే ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మోదీ ఒకేవేదికపై కనిపించనున్నారు.
సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, 17న తొలి బహిరంగ సభ నిర్వహణ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు. నేను సిద్దపడవచ్చు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించాల్సిన వారు ప్రజలు.