Home » AP employees' welfare adviser
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విభజన తర్వాత నుంచి ఏపీ వివిధ రకాలుగా ఇబ్బందుల్లో ఉందన్నారు.