చాలా కాలం తర్వాత విజయమ్మ(YS Vijayamma) వైసీపీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆమె రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.