Home » AP Government Employees
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు...
బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు.
గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త