-
Home » AP Government Employees
AP Government Employees
ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.
CM Jagan Good News : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ ఫైల్పై జగన్ సంతకం
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Nara Lokesh : మడమతిప్పిన వారిని నిలదీయొద్దా ? CPS రద్దు చేయాలి
ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు...
Sajjala : బల ప్రదర్శన, సమ్మెతో ఏం సాధిస్తారు? టీచర్లకు జగన్ ఎంతో చేశారు-సజ్జల
బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.
AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
AP Govt Employees Strike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సైరన్
ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు.
గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త
గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త