-
Home » AP Government Employees
AP Government Employees
ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు
February 12, 2024 / 10:30 PM ISTపీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
February 12, 2024 / 08:30 PM ISTప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
February 12, 2024 / 07:43 PM ISTపెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
June 28, 2022 / 09:36 PM ISTప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.
CM Jagan Good News : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ ఫైల్పై జగన్ సంతకం
June 6, 2022 / 07:36 PM ISTప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Nara Lokesh : మడమతిప్పిన వారిని నిలదీయొద్దా ? CPS రద్దు చేయాలి
April 25, 2022 / 12:51 PM ISTముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు...
Sajjala : బల ప్రదర్శన, సమ్మెతో ఏం సాధిస్తారు? టీచర్లకు జగన్ ఎంతో చేశారు-సజ్జల
February 3, 2022 / 07:36 PM ISTబల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.
AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు
January 25, 2022 / 11:28 AM ISTపీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
AP Govt Employees Strike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సైరన్
January 21, 2022 / 06:54 PM ISTఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు.
గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త
January 7, 2022 / 08:22 PM ISTగ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త