Home » AP Government good news
ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.