ap government release go

    Andhra Pradesh : ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ

    September 10, 2021 / 11:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా సమీర్ శర్మ పేరును ప్రకటించింది ప్రభుత్వం.

10TV Telugu News