Home » ap government release go
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా సమీర్ శర్మ పేరును ప్రకటించింది ప్రభుత్వం.