Ap Govt Doubles Nirudyoga Bruthi

    ఏపీ బడ్జెట్: నిరుద్యోగ భృతి రూ. 2వేలకు పెంపు

    February 5, 2019 / 07:10 AM IST

    బడ్జెట్ 2019లో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. నిరుద్యోగ భృతిని డబుల్ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయాల నుంచి రూ.2వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం త�

10TV Telugu News