Home » AP govt employees
పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.
పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
ఉద్యోగులకు ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.
ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్లలో మార్పులు, పింఛనుదారులకు...
సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..
ప్రభుత్వం నుంచి వేలు, లక్షలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారని మంత్రి అన్నారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్లో మీ పిల్లలను ఎందుకు చదివించరు
ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.
తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ... ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మీకు భారంగా ఉన్న 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగారు. రూ.1800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని..
ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.