Home » AP Govt Orders
అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
ఏపీలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.