Home » AP Govt Supreme court
నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.