AP Health Bulletin Corona Casess Today

    Andhra Pradesh : 24 గంటల్లో 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి

    July 5, 2021 / 06:19 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 100 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 33 వేల 964 యరోనా యాక్టివ్ కేసులున్నాయి.