ap highcourt issues notices to cm jagan chandrababu

    రాజధాని కేసు.. సీఎం జగన్, చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

    August 27, 2020 / 03:16 PM IST

    ఏపీ రాజధాని కేసులో సీఎం జగన్, చంద్రబాబులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక మంత్రులు బొత్స, బుగ్గనతో పాటు.. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సైతం నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారంటూ అమరావతి రైతులు వేసిన పిటి

10TV Telugu News