Home » AP Home minister Vanitha
రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత సోమవారం బాధితురాలిని పరామర్శించారు.