Home » AP Minister Botsa Satyanarayana
ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.