ap minister peddi reddy ramachandra reddy

    రాజకీయాల నుంచి తప్పుకుంటా, మంత్రి పెద్దిరెడ్డి

    April 17, 2021 / 09:54 PM IST

    తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపింది. బయటి నుంచి వేల మందిని తిరుపతికి తరలించి వైసీపీ... దొంగ ఓట్లు వే�

10TV Telugu News