ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది.
ఈ నెల(మార్చి) 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.