సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత...
తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను...
పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజం చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్ లో ...
ఏపీలో కొత్తగా మంత్రి వర్గం కొలువుదీరింది. శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో మంత్రులు ఒక్కొక్కరుగా తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుంటున్నారు...
నెల్లూరు పాలిటిక్స్ను షేక్ చేస్తున్న అనిల్ కామెంట్స్
ఈ కేబినెట్.. అద్భుతం..!
అది పప్పెట్ కేబినెట్..!
జర్నలిస్టుల పనులు అయిపోవాలన్నా, వారికి ఇళ్లు కావాలన్నా.. చాలా గట్టిగా సీఎం జగన్ ను ఆరాధిస్తే చాలు అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. తాడేపల్లిలో మొదలైన అసమ్మతి సెగ ఇప్పుడు(Bhumana Followers Resign)