Home » AP New Corona Cases
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.