Home » AP NGO's
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్లను పెంచుతూ ఉత్తర్వుల
పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు.