Home » AP Pension
పెన్షన్ల కోసం లబ్ధిదారుల అవస్థలు
నేటి నుంచే పెంచిన పింఛన్లు
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది.
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ..వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ట్వీట్ల ద్వారా దుయ్యబడుతున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై పోస్టులు చేస్తూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు నా�