Home » AP Politics
ఏపీలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్న క్రమంలో.. రజనీకాంత్కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నేతలు రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు.
మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నట్లు చర్చజరుగుతుంది.
శిఖరంలాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇప్పటికైనా నోటిదూల నేతలను అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఐదోసారి గెలవడానికి, ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారు అంటూ పేర్ని నాని అన్నారు.
Roja Selvamani: జగన్ ప్రభుత్వమే రావాలని ప్రజలతో పాటు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.
Chandrababu Naidu: హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.
గతంలో మనుషులను వేటాడి చంపిన ఆ పులికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఒక నాలుగు నక్కలను కలుపుకొని మళ్లీ కుట్రలు పన్నుతోంది అంటూ సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.