Home » AP Politics
టీడీపీ కండువాలతో ఆ నలుగురు, బీజేపీ, జనసేన కండువాతో మరో ఇద్దరు మండలికి హాజరైతే వైసీపీ ఎలా స్పందిస్తుందో..?
Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
"సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని" అంటూ మార్షల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫొటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఓ రిక్వెస్ట్ చేశారు.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది
CM Chandrababu : నారా చంద్రబాబు నాయుడు.. అన్నివర్గాల ప్రజలకు సుపరిచితమైన పేరు. దేశ రాజకీయాల్లో చక్రంతిప్పిన ఆయన..
Kotamreddy Sridhar Reddy : జగన్ పవర్లో ఉన్నప్పుడే ఆయన్ను ధిక్కరించి బయటకు వచ్చాను.. నన్ను, మా తమ్ముడిని బండికి కట్టేసుకుని లేపేస్తామన్నారు..
తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట.
విశాఖలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు.