-
Home » AP Politics
AP Politics
BJP: ఏపీ బీజేపీ నేతలు స్పీడు ఎందుకు పెంచట్లేదు?
త్వరలోనే స్థానిక, మున్సిపోల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక, పురపోరు కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓటమి జగన్లో మార్పు తీసుకొచ్చిందా? వారి సహకారం లేకపోతే గెలవడం కష్టమని గ్రహించారా?
ఈ దశాబ్ద కాలంలో వారు ఎంతో కోల్పోయారు. తమ సమయం, వయసు, ఆదాయం అన్నీ కూడా పెట్టుబడిగా పెట్టిన వారున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంతో..విభజన ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు.
సడెన్గా ఢిల్లీ టూర్.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశాలు.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై అనేక ఊహాగానాలు
అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏయే అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందంటున్నారు.
150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట
ys jagan : ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు..
Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను దూసిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని
ఏపీలో భూముల రీ సర్వేపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్.. ఏదో ఓ రాయి పెట్టేసి..
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?: వైఎస్ జగన్
హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని జగన్ అన్నారు.
ఈసారి పవన్ వార్నింగ్ అందరికీ గుచ్చుకున్నట్లేనా.? పవన్ నోట పదేపదే అదే మాట
Pawan Kalyan : పిఠాపురం వేదికగా.. అటు రాజకీయ ప్రత్యర్థులకు.. ఇటు సొంత పార్టీ జనసేన నేతలకు పవన్ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. చంద్రబాబుకు, తనకు మధ్య మంచి సయోధ్య ఉందని కూడా పవన్ స్పష్టం చేశారు.
అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్: సజ్జల
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, 2019 కంటే ముందే జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్.. రండి చూసుకుందాం
JC Prabhakar Reddy : రాయలసీమ నేతలకు పౌరుషం లేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.