-
Home » AP Politics
AP Politics
సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో లక్షా 19వేల మంది మహ�
విజయమ్మ లేఖపై వైఎస్ షర్మిల క్లారిటీ.. జగన్కు సూటి ప్రశ్న.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్
YS Sharmila : విజయమ్మ లేఖను కూడా ఫేక్ అంటున్నారు. లెటర్ మీద విజయమ్మ సంతకం పెట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లేఖ నిజం కాకపోతే విజయమ్మ చెప్పేది కదా?.. లేఖకు నాకు సంబంధం లేదని చెప్పేది కదా? చెప్పలేదు అంటే లేఖ నిజమే కదా.
ఏపీలో కీలక పరిణామం.. మండలి ఛైర్మన్పై అవిశ్వాసం.. ఆ వైసీపీ ఎమ్మెల్సీల ప్లాన్
AP Legislative Council : ఏపీ మండలి చైర్మన్ మో షేనురాజుపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జనంలోకి జనసేనాని.. దూకుడు వెనుక వ్యూహం అదేనా?
అటు సభ్యత్వ నమోదు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇంకోవైపు అభివృద్ధి పనులు..ఇలా అన్నింటిపై ఫోకస్ పెట్టేలా పవన్ జిల్లాల పర్యటన ఉండబోతోందట.
చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..
Alla Ramakrishna Reddy : పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
BJP: ఏపీ బీజేపీ నేతలు స్పీడు ఎందుకు పెంచట్లేదు?
త్వరలోనే స్థానిక, మున్సిపోల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక, పురపోరు కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓటమి జగన్లో మార్పు తీసుకొచ్చిందా? వారి సహకారం లేకపోతే గెలవడం కష్టమని గ్రహించారా?
ఈ దశాబ్ద కాలంలో వారు ఎంతో కోల్పోయారు. తమ సమయం, వయసు, ఆదాయం అన్నీ కూడా పెట్టుబడిగా పెట్టిన వారున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంతో..విభజన ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు.
సడెన్గా ఢిల్లీ టూర్.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశాలు.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై అనేక ఊహాగానాలు
అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏయే అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందంటున్నారు.
150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట
ys jagan : ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు..
Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను దూసిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని