Home » AP Politics
ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..
వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
"తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూసేశాం. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నాం" అని అన్నారు.
కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
టీడీపీపై అటాక్ చేయబోయి..వైసీపీని ఇరకాటంలో పడేయడమే కాదు..ఇప్పటికే కేసులు ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇరికించేలా పేర్నినాని మాట్లాడారన్న చర్చ జరుగుతోంది.
వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు.