Home » AP Politics
Chandrababu Naidu: ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యం.
వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని.. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని రమేష్ నాయుడు చెప్పారు.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.
సీఎం జగన్కు ఆశీసులు ఇవ్వడానికి అనేక మంది స్వాములను తీసుకొచ్చాను. విజయ్ కుమార్ స్వామి వేరే పనిమీద విజయవాడ వచ్చారు. ఆ విషయం నాకు తెలిసి సీఎంకు ఆశీసులు ఇవ్వడానికి తీసుకుని వెళ్లానని వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.
కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబును టార్గెట్ చేసిన సీఎం జగన్
ఏపీలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ జిల్లాను తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
ఏపీ సీఎం వై.ఎస్. జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలోపాల్గొని వైఎస్ఆర్ ఈబీసీ పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళల ఖాతాల్లో రూ. 15వేల చొప్పున నిధులు జమ చేస్తారు. గతేడాది ఈ పథకం కింద మొదటి విడతలో 3.92