Home » AP Politics
పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు.
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం విధితమే. ఎవరెవరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే అంశంపై ఏపీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక్కరినే నిలబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దతప్పు చేశార�
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్ర�
తన భార్యని తిట్టారని అబద్ధాలుచెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడని, కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ రోజా ప్రశ్నించారు. అంటే తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ ర
ఏపీ శాసన మండలిలో పార్టీల బలాలు మారనున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పెరగనుంది. టీడీపీ సభ్యుల బలం తగ్గనుండగా, బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది . పీడీఎఫ్కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుం
కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వారు ఎవరో తమకు తెలుసని చెప్పారు. తమపై జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య నర్సరావుపేట నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు కోటప్పకొండపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు ప్�
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు పడ్డాయి.. ఈ ఎన్నికల్లో వైసీపీకి గ్రాడ్యుయేట్లు షాకి టీడీపీకి పట్టం కడుతున్నారు. అలా టీడీపీ విజయం దిశగా దూసుకుపోతున్న క్రమంలో చెల్లని ఓట్లలో ఎక్కువగా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడ�