Home » AP Politics
ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh : పల్నాడు.. పౌరుషాల పురిటిగడ్డ. గత ఎన్నికల్లో.. నరసరావుపేట పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలను.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మరి.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన�
చంద్రబాబు నాయుడు, లోకేశ్కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందంటూ ఏపీ మంత్రి రోజా అన్నారు.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డిలు ఫైర్ అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నాడని అన్న�
కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్ల�
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం‘ పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడపీ జనవరి (2023)12న పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, ప�
ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జగన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు రోజా స్పందిస్తూ మెగా ఫ్యామిలీ పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.
జీవో నంబర్ 1 కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము జోక్యం చేసుకోం అని..ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.