Home » AP Politics
జీవో జారీ వెనక వైసీపీ భారీ వ్యూహం ఉందా?
AP CM Jagan: చెడు చేసే వారికి కూడా మంచి చేసే గుణం నాకుంది
AP CM Jagan: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీలో ఇటీవల పెంచిన పింఛన్ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగ�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు సభల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఈ ని�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అ�
నారా లోకేష్ జనవరి 27నుంచి మహాపాదయాత్ర చేపట్టనున్నారు. అయితే, ఈ పాదయాత్ర ఏ జిల్లాలో ప్రారంభమవుతుంది, ఎన్ని జిల్లాల్లో కొనసాగుతుంది.. ఏ నియోజకవర్గం మీదుగా సాగుతుంది అనే విషయాలపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భేటీ అవుతారు. ఇందుకోసం జగన్ మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు.
ఏపీలో సీన్ రాజకీయానికి అర్థం మారుస్తోందా?
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో