Home » AP Politics
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.
రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొని బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
Paritala Sunitha Protest: సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన పరిటాల సునీత ..
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. వైసీపీ ఉడత బెదిరింపులకు నేను భయపడను. వైసీపీ నేతలకు సంస్కారం పని చేయదు. మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మీరు నాయకుల
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
AP TDP: వైసీపీపై టీడీపీ రివర్స్ అటాక్.. కేడర్లో ఆత్మస్థైర్యం నింపుతోన్న అధినేత చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత కొడాలి నానికి చెక్ పెట్టటానికి టీడీపీ ఆపరేషన్ గుడివాడ ప్రారంభించింది. కొడాలి నానికి చెక్ పెట్టటానికి చంద్రబాబు రంగంలోకి ఎన్నారైని దింపారు.
నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ�
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించను�