Home » AP Politics
గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారు జామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు.
మళ్లీ 2029లో అధికారంలోకి వస్తామని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
చంద్రబాబును అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పానని..
Gossip Garage : ఏదో పొరపాటు అయిపోయింది.. ప్రాంక్ అనుకోవచ్చుగా.. తొందరపాటు చర్య అని లైట్ తీసుకోవచ్చుగా. అర్థం చేసుకోండి బాస్.. ప్రజర్ లో అలా చేసేశాను. వీర్ఎస్ కు అప్లయ్ చేశానా.. దరఖాస్తు పెట్టుకుంటే అంత తొందరగా ఆమోదిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీ విధుల్
ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు.
జగన్ బ్యాచ్ రాష్ట్రం మొత్తం దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీశాఖలో ఉన్న ఫైళ్ళు తగులబెడుతున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మండిపడ్డారు.
పార్టీ పరంగా ఉత్తరాంధ్ర బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్ ఎక్కువవుతోంది.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆరోజు పోలింగ్ కు వాడిన 12 పోలింగ్ బూత్లకు చెందిన ఈవీఎంలలో నిర్లిప్తమై ఉన్న ఓటింగ్ డేటాను..