Home » AP Politics
నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే.
ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు
నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్ లు పరుగులు పెట్టారంట..
గతంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్లగా, ఆ ముగ్గురు చంద్రబాబు కోసం కేంద్రంలో లాబీయింగ్ చేయడానికే బీజేపీకి వెళ్లారని పదేపదే ప్రచారం చేసింది వైసీపీ.
ప్రస్తుతానికి మోపిదేవి, మస్తాన్రావు జంపింగ్కు లైన్క్లియర్ కాగా, మిగిలిన వారు కూడా త్వరలో గోడదూకేస్తారన్న టాక్ వైసీపీని..
కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.
మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది.