Home » AP Politics
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు.
ఎవరైనా ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు..
అధికార పార్టీకి టార్గెట్గా మారిన రోజా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నారు.
ముచ్చుమర్రి ఘటనలో తొమ్మిదేళ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గాని వెళ్లలేదు.
ప్రభుత్వం పక్కన పెట్టిన 16 మందిలో ఇద్దరు ముంబై హీరోయిన్ కేసులో బుక్కైపోగా, మరికొందరిపైనా కేసులు పెట్టేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 16 ఐపీఎస్ అధికారులు దినదిన గండంగా గడపాల్సి వస్తోందంటున్నారు.
భవిష్యత్లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిలో ఎవరికి బెర్త్ దొరుకుతుంది.. ఎవరెవరు వెయిటింగ్లో ఉండిపోవాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు.