AP : Prakashm

    గంగమ్మ కరుణించింది..జాలరి వలలో పడ్డ రూ.1.70 లక్షల ఖరీదైన చేప

    September 23, 2020 / 05:35 PM IST

    గంగమ్మ బిడ్డలు జాలరులు. గంగమ్మ ఒడిలో చేపలు పట్టుకుని జీవిస్తుంటారు. వలనిండా చేపలు పడితే ఆరోజు గంగమ్మ బిడ్డలకు పండుగే పండుగ. వలలతో నీటిలోకి వెళ్లే ముందు ప్రతీ జాలరీ..‘‘అమ్మా గంగమ్మా..నిన్నే నమ్ముకుని బతుకుతున్నాం..మేం నీ బిడ్డలం మమ్మల్ని కరుణ�

10TV Telugu News