పీఆర్సీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగా, ఉద్యోగసంఘాల జేఏసీ సభ్యులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాలపై ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యాయి. రాత్రి జరిగిన చర్చల్లో ఓకే అని ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీరింగ్ కమిటీ నిర్ణయాలను ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తుడటం, సొంత కార్యాచరణ వైపు అడుగులు వేస్తుండటంతో ఉపాధ్యాయ నేతలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్లలో మార్పులు, పింఛనుదారులకు...
ఐఆర్ అంటే వడ్డీలేని రుణమని AP CS వ్యాఖ్యలపై ఉద్యోగులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఐఆర్అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కూడా లేదని...పీఆర్సీని కూడా రుణం అంటారేమోనన్నారు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ సక్సెస్ కావడంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడకి వచ్చే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని
సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.
ఉద్యోగ సంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో వాహనాలను నిషేధించిన పోలీసులు.
ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.