గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రిగా పి.రాజన్నదొర నియామకం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ దూకుడుగానే...
తాము సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులన్నీ మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. మొన్న చర్చలకు వెళ్తే అరగంటలో మాట్లాడుకుని చెబుతామని సెక్రటేరియేట్ నుంచి వెళ్లిపోయారన్నారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి..సవరణ ఉత్తర్వులిచ్చారు.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తద