Home » AP & Telangana
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు క�
వానలు వచ్చేశాయ్..!
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్