Home » AP Three Capitals
ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.
రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?(BJP Satyakumar)
అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.
అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ ద
ఏపీకి మూడు రాజధానులు విషయంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరంలేదని రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ అన్నారు.
జగన్ వైజాగ్ వెళితే మరింత వణికిపోతారని అన్నారు. జగన్ విశాఖ వెళితే తమకే లాభమని.. ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు...
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం జరుగుతుందని, అందరికీ మంచి చేయడమే...
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.