-
Home » AP Three Capitals
AP Three Capitals
మూడు కాదు ఒక్కటే, దేశంలోనే నెంబర్ 1 చేస్తా- ఏపీ రాజధానిపై తేల్చి చెప్పిన చంద్రబాబు
June 11, 2024 / 10:37 PM ISTఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.
Pawan Kalyan: అమరావతిలో బీజేపీ నాయకులపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్
March 31, 2023 / 05:53 PM ISTరైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
BJP Satyakumar : బీజేపీకి మూడు రాజధానుల సెగ.. జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడి
March 31, 2023 / 05:41 PM ISTమా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?(BJP Satyakumar)
Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశం
November 1, 2022 / 10:04 PM ISTఅమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్…
Supreme Court On Amaravati : రేపు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి అంశంపై విచారణ, సర్వత్రా ఉత్కంఠ
October 31, 2022 / 10:33 PM ISTఅమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి…
Bharat Jodo Yatra: ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదు .. అమరావతే రాజధాని : రాహుల్ గాంధీ
October 19, 2022 / 03:08 PM ISTఏపీకి మూడు రాజధానులు విషయంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరంలేదని రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో రాహుల్…
Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
March 25, 2022 / 02:37 PM ISTజగన్ వైజాగ్ వెళితే మరింత వణికిపోతారని అన్నారు. జగన్ విశాఖ వెళితే తమకే లాభమని.. ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు...
AP Capital : రాజధానిపై తగ్గేదే లేదన్న సీఎం జగన్.. వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
March 24, 2022 / 06:22 PM ISTపరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం జరుగుతుందని, అందరికీ మంచి చేయడమే...
Botsa On Three Capitals : తగ్గేదేలే.. 3 రాజధానులపై సభలో బిల్లు- బొత్స సత్యనారాయణ
March 22, 2022 / 10:37 PM ISTఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది
February 13, 2022 / 02:33 PM ISTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.