APMDC

    ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం : ఇసుక టెండర్ల రద్దు

    August 31, 2019 / 03:01 AM IST

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేసేసింది. జీపీఎస్ వాహనదారులకు ఇసుక తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోం