అనర్హత వేటు గురించి ప్రశ్నించగా న్యాయపరమైన అంశాలను తాను మాట్లాడబోనని, ఏమైనా ఉంటే తన లీగల్ టీం ద్వారా తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడ్డం కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ప్రశ్నలకు సమాధ
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నార
ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని
రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
ఇళ్లల్లో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే పిల్లల్లో క్రమశిక్షణ కొరవడుతుందని, భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చేలా
కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ
చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు
చండీగఢ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది.చండీగఢ్ లో ఆప్ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆదివారం ప్రజలు వస్తారని భావించిన ఆప్ నేతలు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఖాళీ కుర్చీలు ద